కంది శంకరయ్య గారి ‘శంకరాభరణం’ బ్లాగ్ లో ఇచ్చిన సమస్య
‘నొకడ యిద్దర యెందరో యూహ సేయ’
చేసిన అప్పులు తీర్చక, నీతి లేక పరదేశం పారిపోయే మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారు;
ప్రజల సొమ్ము తినే అవినీతిపరులు; నేరచరితముతో ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టే అక్రమార్కులు ఒకడా, ఇద్దరా, ఎందరో ఆళొచింప అని తేటగీతిలో సమస్య పూరించాను
చేయుఅప్పులు ఎగ్గొట్టనీతివిడిచి
ప్రజలసొమ్ములుఆరగించనవినీతి
నేరచరితముతో ఎన్నికలను గెలవ
నొకడ యిద్దర యెందరో యూహ సేయ
ప్రజల సొమ్ము తినే అవినీతిపరులు; నేరచరితముతో ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టే అక్రమార్కులు ఒకడా, ఇద్దరా, ఎందరో ఆళొచింప అని తేటగీతిలో సమస్య పూరించాను
చేయుఅప్పులు ఎగ్గొట్టనీతివిడిచి
ప్రజలసొమ్ములుఆరగించనవినీతి
నేరచరితముతో ఎన్నికలను గెలవ
నొకడ యిద్దర యెందరో యూహ సేయ
No comments:
Post a Comment