Friday, December 21, 2018

సమస్యా పూరణం - నొకడ యిద్దర యెందరో యూహ సేయ

కంది శంకరయ్య గారి ‘శంకరాభరణం’ బ్లాగ్ లో ఇచ్చిన సమస్య
‘నొకడ యిద్దర యెందరో యూహ సేయ


చేసిన అప్పులు తీర్చక, నీతి లేక పరదేశం పారిపోయే మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారు;
ప్రజల సొమ్ము తినే అవినీతిపరులు; నేరచరితముతో ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టే అక్రమార్కులు ఒకడా, ఇద్దరా, ఎందరో ఆళొచింప అని తేటగీతిలో సమస్య పూరించాను

చేయుఅప్పులు ఎగ్గొట్టనీతివిడిచి 
ప్రజలసొమ్ములుఆరగింనవినీతి
నేచరితముతో ఎన్నిను గెలవ 
నొకడ యిద్దర యెందరో యూహ సేయ

No comments:

Post a Comment